Home / ప్రాంతీయం
KCR : ఈ నెల 27న కనీవినీ ఎరుగని విధంగా రజతోత్సవ మహా సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి వారితో మాట్లాడారు. సభకు 10 లక్షల మంది తరలిరానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశించారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 […]
Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబద్ధపు ప్రచారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను […]
Ration Cards : ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 30లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఇవాళ మంత్రి ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కుటుంబ రేషన్ కార్డును సైజు […]
Harish Rao : రైతు భరోసా పథకం అమలు విషయంలో మరోసారి తన మాటను నిలబెట్టుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుండా మాట తప్పడం రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. రైతులకు చేదు అనుభవం మిగిల్చింది.. గణతంత్ర దినోత్సవం నాడు రైతుభరోసా పథకం కింద ఇచ్చే డబ్బులను మార్చి […]
Rampachodavaram : అల్లూరి జిల్లా దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వై.రాయవరం మండలం పాముగుంది గ్రామానికి చెందిన సాదల కళావతి గుత్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో గుర్తుతెలియని మహిళ వారి వద్దకు వచ్చి పాపను ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది అని భావించిన తల్లిదండ్రులు పాపను సదరు ఆమెకు […]
RK Roja : ఏపీలో కూటమి సర్కారుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడన్నారు. ఇవాళ ట్విటర్లో కూటమి పాలనపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పట్టడం లేదని విమర్శించారు. సంప్రదాయం ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలన్నారు. అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసం కూడా అవసరమని పేర్కొన్నారు. సంప్రదాయాలను పాటిస్తే […]
Supreme Court : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా పనిచేసిన సంజయ్ అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీంతో సంజయ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం […]
High Tension at Hyderabad Central University: హైదరాబాద్లోని హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థుల ఆందోలన కొనసాగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడుతూ నినాదాలతో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాగా, విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనకు ఏబీవీపీతో సహా పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు హెచ్సీయూ వైపు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టులు […]
German woman raped by cab driver on way to Hyderabad airport: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ జర్మనీ యువతిపై యువకులు అత్యాచారం చేశారు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి యువకులు కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి మీర్పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, పహాడీ షరీఫ్ పీఎస్లో ఆ విదేశీ యువి ఫిర్యాదు చేసింది. జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో దర్యాప్తు […]
Revanth Reddy : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించిట్లు తెలుస్తోంది. ఆ 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ప్రభుత్వం నిన్న […]